News & Views
Daily Archives

October 17, 2025

దీపావళి అమావాస్య, సోమవారం రోజే అదే రోజు దీపావళి పండుగ.

దీపావళి ప్రాముఖ్యత చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణుడిని ఓడించి, 14 ఏళ్ల వనవాసం అనంతరం సీత మరియు లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చినందుకు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ…
Read More...

బీసీ బంద్ కు నా పూర్తి మద్దతు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, అక్టోబర్ 17(చర్చ): టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కొరకు 18వ తారీకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేయబోయే తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ కు…
Read More...

గంజాయి వంటి మత్తు పదార్ధాలను అరికట్టడంలో పోలీసు వారికి సహకరించండి : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం రాత్రి కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నార్కోటిక్స్ డాగ్స్ బృందాలను కూడా ఈ తనిఖీలకు ఉపయోగించారు.అనంతరం…
Read More...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పలు పాన్ షాప్ లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు " చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం " కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట పట్టణంలోని వివిధ పాన్ షాప్ లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి, నిషేధిత మత్తు పదార్థాలు ఏమైనా…
Read More...

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు…

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశైలం ఆలయంలో గురువారం దర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతీయులందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. "శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల…
Read More...