News & Views
Daily Archives

October 24, 2025

చర్చ : కొనరావుపేట , రాజన్న సిరిసిల్ల జిల్లా, తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు..

తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 15 మంది పత్తి కూలీలపై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఘటన కనగర్తి సుద్దాల…
Read More...

చర్చ : కొల్లాపూర్ , నాగర్ కర్నూల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి…

కంట్రిబ్యూటర్... K.సతీష్ కుమార్ రిపోర్టర్....హరి శంకర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయం కట్టపై మొసలి సంచారం కలకలం రేపింది. దీంతో పర్యాటకులు భక్తులు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన…
Read More...

చర్చ : ఘోర అగ్నిప్రమాదం 25 మంది ప్రయాణికులు స్పాట్ లో మరణం, చిన్నటేకూరు,కల్లూరు మండలం,కర్నూలు…

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో బస్సు ఒక బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి…
Read More...

చర్చ : సత్తుపల్లి, ఖమ్మం జిల్లా… ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివలింగం!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో సత్తుపల్లి ఆర్టీసీ డిఎం ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో ప్రత్యేక శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సత్తుపల్లి నుంచి... అన్నవరం, పంచారామాలకు ఏర్పాటుచేసిన ప్లెక్సీలో ప్రజలకు…
Read More...