News & Views
Daily Archives

October 29, 2025

చర్చ : ములకలపల్లి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పేకాట ఆడుతున్న మహిళలు పై కేసు…

పేకాట ఆడుతున్న మహిళలు పై కేసు... ములకలపల్లి ,  జూదాల వ్యసనంలో మగవారినే అదుపు చేయ్యలేకపోతుంటే విచిత్రంగా మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. మండల పరిధిలోని మూధారం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పేకాట అడుతున్నారనే సమాచారం రావడంతో…
Read More...

జూలూరుపాడు: యాచకుల ఆకలి తీర్చడమే మా కర్తవ్యం

, వర్షంలో ఆగని సహాయం యాచకుల ఆకలి తీర్చడమే మా కర్తవ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం,పాల్వంచ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న యాచకులకు జెపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్…
Read More...

చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,ప్రచారాలకు అనుమతి తప్పనిసరి. -మున్సిపల్ కమీషనర్…

ప్రచారాలకు అనుమతి తప్పనిసరి. -మున్సిపల్ కమీషనర్ నాగరాజు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల అద్యక్షులు, కుల సంఘాల అధ్యక్షులు మీ యొక్క పార్టీలకు చెందిన కార్యకలాపాల నిమిత్తం చేపట్టే ప్రచారాలకు అనుమతి తప్పనిసరిగా…
Read More...

చర్చ: భద్రాద్రి : కొత్తగూడెం:శిధిలావస్థలో బస్టాండ్‌

శిధిలావస్థలో బస్టాండ్‌ – కొత్త భవనం నిర్మించాలని సీపీఎం డిమాండ్‌ బస్‌ స్టాండ్‌ వద్ద సీపీఎం ధర్నా – నాయకుల అరెస్ట్‌ బస్టాండ్ అభివృద్ధికి సింగరేణి కేటాయించిన నిధులు ఎక్కడ? చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో…
Read More...

చర్చ: సత్తుపల్లి సింగరేణికి ఏడు కోట్లు నష్టం..

    మొంథా తుఫాన్ ప్రభావం – సత్తుపల్లి సింగరేణికి ఏడు కోట్లు నష్టం.... చర్చ, సత్తుపల్లి: మొంథా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా సత్తుపల్లి పరిధిలోని ఓపెన్‌కాస్ట్ (OC) బొగ్గు గనులపై తీవ్ర ప్రభావం…
Read More...

చర్చ: సత్తుపల్లి:వరి రైతుకు తీరని నష్టం

వరి రైతుకు తీరని నష్టం చర్చ, సత్తుపల్లి: మొంథా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పై తీవ్రంగా పడింది.రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జన జీవనం స్తంబించింది. అకాల వర్షానికి వరి…
Read More...

చర్చ : కొణిజర్ల , ఖమ్మం జిల్లా, ఆశ్వారావుపేట కు చెందిన డీసీఎం వ్యాన్ అంజనాపురం వద్ద నిమ్మవాగులో…

అశ్వారావుపేట కు చెందిన డీసీఎం వ్యాన్ అంజనాపురం వద్ద నిమ్మవాగులో గల్లంతు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పరిధిలోని అంజనాపురం గ్రామం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, పల్లిపాడు గ్రామం నుండి ఏనుకూరు…
Read More...

చర్చ:మహబూబాబాద్ :భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో…

చర్చ:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.. భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ…
Read More...

చర్చ : శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్… శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం…

శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్... శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం... వర్షం దాటికి విరిగిపడిన కొండ చర్యలు.. మూడు షాపులు ధ్వంసం భయభ్రాంతులకు గురైన పాతాళగంగ మెట్ల మార్గంలోని నివాసితులు.
Read More...

చర్చ : అశ్వారావుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే సూచనలు. మొంథా తుఫాను నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు…

అశ్వారావుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే సూచనలు. మొంథా తుఫాను నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలోని రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పంట నిల్వ కేంద్రాల వద్ద రక్షణ…
Read More...