News & Views
Daily Archives

October 30, 2025

చర్చ : మహిళల ప్రపంచ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.

మహిళల ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ కి చేరుకుంది మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. లక్ష్యసాధనలో భారత మహిళల జట్టు ఐదు…
Read More...

చర్చ బ్యూరో : కరకగూడెం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పిడిఎస్ బియ్యం పట్టివేత

పిడిఎస్ బియ్యం పట్టివేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం: మండలంలోని అక్రమంగా 20 కింటల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి…
Read More...

చర్చ, సత్తుపల్లి , గంజాయి సరఫరా చేసి సేవించే ముగ్గురిని పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు…

గంజాయి సరఫరా చేసి సేవించే ముగ్గురిని పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు... ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు-: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన పెయింటర్ కువ్వారపు సతీష్ కుమార్ వయస్సు 20 సంవత్సరాలుతండ్రి వెంకటేశ్వరరావు, 17…
Read More...

చర్చ : అశ్వారావుపేట , జన్నారం వాగులొ వ్యాన్ ఆచూకి లభ్యం – మృతాదేహం కోసం గాలింపు….

జన్నారం వాగులొ వ్యాన్ ఆచూకి లభ్యం - మృతాదేహం కోసం గాలింపు. నిన్న వైరా మండలం జన్నారం వాగు వద్ద కొట్టుకుపోయిన వ్యాన్ ఆచూకీ లభ్యం అయింది NDRF సిబ్బంది స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు…
Read More...

చర్చ : అక్టోబర్ , తప్పిన ప్రమాదం… అశోక్ నగర్ సాయిబాబా గుడి వద్ద 420 నిండు వంటగ్యాస్…

తప్పిన ప్రమాదం... అశోక్ నగర్ సాయిబాబా గుడి వద్ద 420 నిండు వంటగ్యాస్ సిలిండర్స్ తో లారీ బోల్తా... పిన్నపాక నియోజకవర్గం ప్రజలకు ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు... రోడ్లు మొత్తం గుంటలమయం.. చినుకు పడితే రహదారిలో గుంటలు ఎక్కడ ఉన్నాయో…
Read More...

చర్చ : హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడంలేదు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడంలేదు... స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపార ,39 స్లాటర్ హౌస్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం ,స్లాటర్‌ హౌస్‌ల వెనుక ఉంది MIM నేతలే. తెలంగాణకు పట్టిన చీడ ఎంఐఎం - కిషన్‌రెడ్డి
Read More...

చర్చ : యాదగిరిగుట్ట , ఏసీబీ కి చిక్కిన ఇన్చార్జి ఎస్ ఈ ఊడెపు రామారావు…యాదగిరిగుట్టలో లడ్డు…

ఏసీబీ కి చిక్కిన ఇన్చార్జి ఎస్ ఈ ఊడెపు రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ ఈ గా బాధ్యతలు స్వీకరించిన రామారావు., యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్.మిషనరీ ఖరీదు 11,50,000 ఆ…
Read More...