News & Views
Daily Archives

November 5, 2025

చర్చ : అశ్వారావుపేట, ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి మరొకరికి గాయాలు…

ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి మరొకరికి గాయాలు. చర్చ:- అశ్వారావుమమ అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం గ్రామ పరిసర ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకుడు గాయపడ్డాడు.…
Read More...

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ,రుద్రంపూర్ లో గల రుద్ర లింగేశ్వర స్వామి ఆలయంలో…

రుద్రంపూర్ లో గల రుద్ర లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి రోజున దీపాలతో శివుడికి తమ భక్తిని చాటుకున్నారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి పూజలలో…
Read More...

చర్చ : వరంగల్ : వరంగల్ లో వరద ముంపు బాధితుల ఆగ్రహం

వరంగల్ లో వరద ముంపు బాధితుల ఆగ్రహం: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన వరద బాధితులు నడి రోడ్డు పై బైఠాయించి నిరసన ప్రజల సమస్య లపై పట్టింపు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిన ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ కబ్జాల…
Read More...

చర్చ: జగిత్యాల: ప్రభుత్వ సలహా దారునికి శుభాకాంక్షలు చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే

ప్రభుత్వ సలహా దారునికి శుభాకాంక్షలు చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే చర్చ: జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులుగా నియమితులైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.…
Read More...

చర్చ : గోదావరిఖని , మహిళలను వేదిస్తే కఠిన చర్యలు తప్పవు…

మహిళలను వేదిస్తే కఠిన చర్యలు తప్పవు.... మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధం : రామగుండం సి.పి అంబర్ కిషోర్ ఝా వెల్లడి.. మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్…
Read More...

చర్చ : కూకట్ పల్లి , TV5 మూర్తిపై కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు… 

చర్చ, కూకట్ పల్లి: TV5 మూర్తిపై కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు తన ఫోన్ ట్యాప్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించిన నటుడు ధర్మ సత్యసాయి మహేష్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు. హైదరాబాద్ – TV5…
Read More...

చర్చ : హైదరాబాద్, కష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…

కష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఒకవైపు అకాల వర్షాలతో నష్టపోయి ఉండగా, మరోవైపు ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసిన సీసీఐ, తెలంగాణ రాష్ట్రంలో…
Read More...

చర్చ : హైదరాబాద్, చట్నీ మీద పడిందని వ్యక్తిని కిరాతంగా హతమార్చిన యువకులు…

చట్నీ మీద పడిందని వ్యక్తిని కిరాతంగా హతమార్చిన యువకులు... రెండు గంటలపాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో కిరాతకంగా హత్య చేసిన నలుగురు యువకులు(ఒక మైనర్), హైదరాబాద్–నాచారం ప్రాంతంలో అర్ధరాత్రి 2 గంటలకు సరదాగా కారులో…
Read More...

చర్చ : సత్తుపల్లి , కిటకిటలాడిన శైవ క్షేత్రాలు…

కిటకిటలాడిన శైవ క్షేత్రాలు... ఖమ్మం జిల్లా సత్తుపల్లి గుడిపాడు వేంచేసి ఉన్న దుర్గా పార్వతి సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు విరివిగా గుడికి తరలివచ్చి శివయ్యకు…
Read More...

చర్చ : ఖమ్మం, కార్తీక పౌర్ణమి సందర్బంగా ఖమ్మం పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో…

కార్తీక పౌర్ణమి సందర్బంగా ఖమ్మం పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలడుతున్నాయి. తెపవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకొని దీపాలు వెలిగించి పూజలు నిర్వీహంచిన భక్తులు ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు,కుటుంబ సామెతంగా పూజలు ఘనంగా…
Read More...