News & Views
Monthly Archives

December 2025

చర్చ: కమాన్‌పూర్: పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ రామగుండం ఏసిపి మడత రమేష్

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం రామగుండం ఏసిపి మడత రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలిస్తూ, పోలీసు యంత్రాంగం ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.…
Read More...

చర్చ : రామగిరి: పదవి విరమణ పొందిన జి.ఎం సుధాకర్ రావు కు ఆత్మీయ సన్మానం

జి.ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉద్యోగ విరమణ పొందిన రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకర రావు లను అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్…
Read More...

చర్చ: రామగిరి: కృష్ణవేణి విద్యా సంస్థలలో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు 

స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్, హిల్-పోర్ట్ హై స్కూల్, సాయి ప్రగతి విద్యానికేతన్ పాఠశాలల్లో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ బర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ…
Read More...

చర్చ: రామగిరి: సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట: జీ.ఎం.లు సుధాకర్ రావు, నాగేశ్వరరావు.

సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలకు ఏప్పుడు వెనుకాడదని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు. స్థానిక జి.యం…
Read More...

చర్చ, జగిత్యాల: టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

టెట్ పరీక్ష నిర్వహణ పై సమీక్షలో అడిషనల్ కలెక్టర్ లత జనవరి 4న జే. ఎన్. టి. యు. హెచ్ కొండగట్టు కాలేజీలో నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష కొరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్…
Read More...

చర్చ,గోదావరిఖని: పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి – పి డి ఎస్ యు జిల్లా నాయకుడు…

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ ) రాష్ట్ర 23వ మహాసభలను జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ లో నిర్వహిస్తున్న సందర్భంగా గోదావరిఖని లోని కాకతీయ జూనియర్ కాలేజీ ఆవరణలో పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పి…
Read More...

చర్చ: రామగిరి : పన్నూర్ సర్పంచ్‌ చిందం మహేష్ ను సన్మానించిన ఎ-కౌసర్ మస్జిద్ కమిటీ సభ్యులు

రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌ చిందం మహేష్ , ఎ-కౌసర్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున మైనార్టీ సోదరులు సర్పంచ్ చిందం మహేష్ ను ఆహ్వానించి మెడలో పూల దండ వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు తినిపించి…
Read More...

చర్చ,పెద్దపల్లి: 96 కోట్ల 85 లక్షల రూపాయల సన్న రకం వడ్ల బోనస్ రైతుల ఖాతాలలో జమ జిల్లా కలెక్టర్ కోయ…

ఈ ఏడాది అదనంగా 58,697.459 క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు 333 కొనుగోలు కేంద్రాల ద్వారా 834 కోట్లతో, 3,49,118.400 క్వింటాళ్ళ దాన్యము కొనుగోలు పూర్తి పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్ల కు బోనస్ కింద ఇప్పటి వరకు 96 కోట్ల 85 లక్షల రూపాయలు…
Read More...

చర్చ, పెద్దపల్లి: జూలై 2026 వరకు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్.ఓ.బి నిర్మాణం పూర్తి చేయాలి –…

ఆర్.ఓ.బీ పెండింగ్ భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి 4 నెలల కాలంలో జడ్పీ కార్యాలయం నిర్మాణం చేయాలి పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ జూలై 2026 వరకు కూనారం ఆర్.ఓ.బి నిర్మాణం పూర్తి చేసి…
Read More...

చర్చ,గోదావరిఖని: మరణించిన ఆయన కళ్ళు సజీవం

తండ్రి మరణంలోనూ మానవత్వాన్ని చాటిన గోదావరిఖని జర్నలిస్టు సోదరులు.. మరణించిన ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తున్నాయి.గోదావరిఖని పరుశరాం నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మామిడి రాయలింగు(72)అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం…
Read More...