News & Views
Daily Archives

December 3, 2025

చర్చ, సత్తుపల్లి: నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్….

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్.. చర్చ, సత్తుపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. తల్లాడ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల…
Read More...

చర్చ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి – సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల మహా…

చర్చ, హైదరాబాద్ - సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల మహా ధర్నా * సమస్యలపై ప్రభుత్వ మౌనం విచారకరం * హక్కుల సాధన వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహంతో తెలంగాణ జర్నలిస్టులు బుధవారం సమాచార…
Read More...

చర్చ, జగిత్యాల: దివ్యాంగ విద్యార్థులను ఆదరించండి – జిల్లా విద్యాధికారి రాము

దివ్యాంగ విద్యార్థులను ఆదరించండి జిల్లా విద్యాధికారి రాము చర్చ, జగిత్యాల దివ్యాంగ విద్యార్థులను ఆదరించాలని వారందరిని దేవుడిచ్చిన ప్రసాదంగా భావించాలే తప్ప భారంగా భావించరాదని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. స్థానిక భవితా…
Read More...

చర్చ, జగిత్యాల : ఏకగ్రీవమైన వడ్డెరకాలనీ పాలక వర్గం – అభినంధించిన ఎమ్మెల్యే

ఏకగ్రీవమైన వడ్డెరకాలనీ పాలక వర్గం - అభినంధించిన ఎమ్మెల్యే చర్చ, జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలే ఎక్కువుండాలని ఎప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపు నిస్తూనే ఉంటారు. ఇదే కోవలో సారంగాపూర్ మండలం లోని…
Read More...

చర్చ, జగిత్యాల : డిసిసి అధ్యక్షున్నీ సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్

డిసిసి అధ్యక్షున్నీ సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్ చర్చ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా నియమితులైన గాజంగి నందయ్య ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సన్మానించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిన…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బంబు కలకలం….

బ్రేకింగ్ న్యూస్.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బంబు కలకలం.... ఉదయం రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారం పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచి లో బంబు ఏర్పాటు. విధి కుక్క రైల్వే…
Read More...

చర్చ, సత్తుపల్లి : అదుపు తప్పి కారు డివైడర్ ఢీ – ముగ్గురి మృత్యువాత

చర్చ : సత్తుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ఉదయం 5 - 6 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది, ఇద్దరికి తీవ్ర గాయాలు…
Read More...