చర్చ, మేడారం: పోక్సో కేసులో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష
ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేడారం గ్రామానికి చెందిన బొడిగ రాజయ్య (69) అనే నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. అదనంగా బాధితురాలికి రూ.3…
Read More...
Read More...