News & Views
Daily Archives

December 23, 2025

చర్చ : చుంచుపల్లి, బడుగు మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నేత మాలోతు మురళి…

బడుగు మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నేత మాలోతు మురళి చర్చ, నందతండా రాందాస్ తండాకు చెందిన బడుగు మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) నాయకుడు మాలోతు మురళి వారి…
Read More...

చర్చ, సుజాతనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పహానిలో ఉన్న పేరు ఎలా మాయమైంది?

ఆర్టీఐ అడిగితే ‘రికార్డులే లేవు’ అంటున్న అధికారులు సుజాతనగర్ తహసీల్దార్ కార్యాలయంపై తీవ్ర ఆరోపణలు సుజాతనగర్ మండల పరిధిలోని నిమ్మలగూడెం గ్రామంలో ఉన్న వారసత్వపు పట్టా భూమికి సంబంధించిన పహానిల విషయంలో అధికారుల నిర్లక్ష్యం…
Read More...

చర్చ, కరీంనగర్ : 2025 నేర సమీక్షా సమావేశం…జిల్లాలో తగ్గిన నేరాలు.

14% క్షీణతతో రికార్డు.! ఫ్రెండ్లీ, విజిబుల్ పోలీసింగ్ ద్వారా పెరిగిన ప్రజల నమ్మకం... డ్రగ్స్ రహిత జిల్లా దిశగా అడుగులు.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం... రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం మరియు…
Read More...

చర్చ,గోదావరిఖని : రజకులపై అనుచిత వాక్యలు చేస్తే సహించం..

ఇళ్లముందు చాకిరేవు పెడతాం.. రామగుండం కార్పోరేషన్ రజక సంక్షేమ సంఘం నేతల హెచ్చరిక. తమ కులాన్ని అవమానించిన కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని రామగుండం రజక సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు.రామగుండం కార్పోరేషన్ పరిదిలో అక్రమ…
Read More...

చర్చ,పెద్దపల్లి: లాప్రోస్కోపీక్ సర్జరీ ద్వారా గ్లాడ్ బ్లాడర్ స్టోన్ తొలగింపు

పెద్దపల్లి జిల్లాలోని వెన్నెంపల్లి గ్రామానికి చెందిన 29 సంవత్సరాల ఒక మహిళలకు గత కొంతకాలంగా కడుపులో కుడి వైపు తీవ్రమైన నొప్పితో గ్లాడ్ బ్లాడర్ లో 14 mm స్టోన్ తో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇదివరకు…
Read More...

చర్చ, రామగిరి: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాల ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర…
Read More...

చర్చ, కమాన్ పూర్: మా కుటుంబానికి న్యాయం చేయండి మంథని పోలీసులపై చర్యలు తీసుకోవాలి మంద కృష్ణ మాదిగ కు…

పెద్దపల్లి జిల్లా మంథని పోలీసుల హింస కారణంగా ఆత్మహత్య చేసుకొని గత మూడు నెలల క్రితం మృతి చెందిన శీలం రాజ్ కుమార్ అనే యువకుడి కేసుపై న్యాయం చేయాలని కోరుతూ మృతుని తల్లి శీలం రాజేశ్వరి ఈరోజు హైదరాబాద్ లో ఎం. ఆర్. పి. ఎస్. వ్యవస్థాపక అధ్యక్షులు,…
Read More...

చర్చ, కరీంనగర్ : స్తంభంపల్లి బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలి- సీపీఎం డిమాండ్..

నడి రోడ్డుపై బైఠాయించి నిరసన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం స్తంభంపల్లి గంజి వాగుపై చేపట్టిన బ్రిడ్జి పనులను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని చేస్తూ సీపీఎం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ చేసిన తప్పిదం…
Read More...

చర్చ, కరీంనగర్: ఘనంగా పీవీ వర్ధంతి..

పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారతదేశం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సత్తు మల్లేశం ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప నేత పీవీ నరసింహారావు - కరీంనగర్ కార్పొరేషన్…
Read More...

చర్చ, కరీంనగర్: సమ్మక్క- సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు 

అధికారులు సమన్వయంతో పనిచేయాలి  సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రాబోయే జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను…
Read More...