చర్చ : రామగిరి: విద్యుత్ సరఫరాలో అంతరాయం
సింగరేణి కార్మిక క్షేత్రంలో కార్యాలయాల్లో అలుముకున్న చీకటి.
అర్జీ 3లోని సెంటినరీ కాలనీ కార్మిక క్షేత్రానికి విద్యుత్ సరఫరా చేసే 132 కేవీ విద్యుత్ లైన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో…
Read More...
Read More...