Browsing Category
LATEST NEWS
చర్చ, భద్రాద్రి కొత్తగూడెం : డీసీసీ ప్రెసిడెంట్ దేవి ప్రసన్న ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం
ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్ పెరుమాళ్
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్ పెరుమాళ్ అన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న…
Read More...
Read More...
చర్చ, కరీంనగర్: ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
జగిత్యాల్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో *జాతీయ రైతు దినోత్సవం*ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, పొలాస అసోసియేట్ డైరెక్టర్…
Read More...
Read More...
చర్చ : చుంచుపల్లి మండలం , రామవరం మొర్రేడు వంతెనపై గుంతల తో వహదారుల ప్రాణాలకు ముప్పు , ఆగని…
చర్చ : చుంచుపల్లి మండలం , రామవరం మొర్రేడు వంతెనపై గుంతల తో వహదారుల ప్రాణాలకు ముప్పు , ఆగని యాక్సిడెంట్లు...
రామవరం మొర్రేడు వంతెనపై గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, మొర్రేడు వంతెన ప్రమాదాలకు…
Read More...
Read More...
చర్చ, కమాన్ పూర్: కమాన్ పూర్ శివాలయంలో లోకకళ్యాణం కోసం అనగాష్ట వ్రతం
మండల కేంద్రంలోని (చంద్రమౌలేశ్వర స్వామి) శివాలయంలో "అనగా అష్టమి వ్రతము" కరీంనగర్ వాస్తవ్యులు ఎనగందుల వేణుగోపాల శర్మ , శిష్యుడు అలిపిరెడ్డి రాజు లు పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా వేణుగోపాల శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివ…
Read More...
Read More...
చర్చ : నందాతండ , చుంచుపల్లి, సర్వీస్ బిగిన్స్…
సర్వీస్ బిగిన్స్,
కష్ట సమయాల్లో మీకు అండగా ముందు నేనే ఉంటా - సర్పంచ్ బలరాం
చర్చ, నందాతండ
చుంచుపల్లి మండలం నందాతండ గ్రామపంచాయతీ, అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న బడుగు మల్లయ్య సోమవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే గ్రామ…
Read More...
Read More...
చర్చ: పెద్దపల్లి: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘటనలకు విశ్వహిందూ పరిషత్– బజరంగ్ దళ్ నిరసన
పెద్దపల్లి పట్టణంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఇటీవల దీపు చంద్ర హత్యను ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనల పిలుపులో భాగంగా జిహాదీల దిష్టిబొమ్మను దహనం…
Read More...
Read More...
చర్చ, నందతండా: బడుగు మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నేత మాలోతు మురళి
రాందాస్ తండాకు చెందిన బడుగు మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) నాయకుడు మాలోతు మురళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలియజేస్తూ ధైర్యం…
Read More...
Read More...
చర్చ, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా…
త్వరలోనే నూతన కమిటీల నియామకం
కార్పొరేషన్ ను నాలుగు జోన్లుగా విభజన ..
ఒక్కో జోనుకు స్వాతంత్ర సమరయోధుని పేరుతో వినూత్న ఆలోచన
పదేళ్ల కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సమచిత స్థానం...
డిసెంబర్ 28…
Read More...
Read More...
చర్చ, నందాతండ: సర్వీస్ బిగిన్స్
కష్ట సమయాల్లో మీకు అండగా ముందు నేనే ఉంటా - సర్పంచ్ బలరాం
చుంచుపల్లి మండలం నందాతండ గ్రామపంచాయతీ, అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న బడుగు మల్లయ్య సోమవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్ బలరాం వారి కుటుంబాన్ని పరామర్శించారు.…
Read More...
Read More...
చర్చ : చుంచుపల్లి , సర్వీస్ బిగిన్స్…
సర్వీస్ బిగిన్స్, కష్ట సమయాల్లో మీకు అండగా ముందు నేనే ఉంటా - సర్పంచ్ బలరాం
చర్చ, నందాతండ
చుంచుపల్లి మండలం నందాతండ గ్రామపంచాయతీ, అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న బడుగు మల్లయ్య సోమవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్…
Read More...
Read More...