Browsing Category
LATEST NEWS
చర్చ, హైదరాబాద్: సింగరేణి సంస్థకు యంగ్ టెక్నోక్రాట్ సారథ్యం…
సింగరేణి సంస్థకు యంగ్ టెక్నోక్రాట్ సారథ్యం....
సీఎండీగా కృష్ణ భాస్కర్ ఐఏఎస్
భద్రాద్రి కొత్తగూడెం :
తెలంగాణ రాష్ట్రంలోని మణిహారం, వేలమంది కార్మికులకు జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పగ్గాలను యువ,…
Read More...
Read More...
చర్చ : సింగరేణి , క్రీడాకారులను అణగదొక్కుతున్న రాజకీయ జోక్యం…
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం – క్రీడలకు ముప్పు
సింగరేణి సంస్థలో ఇటీవల రాజకీయ నాయకుల జోక్యం హద్దులు దాటుతోంది. దీనికి నిదర్శనంగా, ఈరోజు నుంచి సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ప్రారంభమైన కంపెనీ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
ఈ…
Read More...
Read More...
చర్చ, సత్తుపల్లి, మూడవ దశ పంచాయతీ ఎన్నికల కోసం పోలీస్ సిబ్బందికి సూచనలు..
మూడవ దశ పంచాయతీ ఎన్నికల కోసం పోలీస్ సిబ్బందికి సూచనలు..
పాల్గొన్న ఉన్నతాధికారులు ఎసిపి,డిసిపి
ఏసీపీ కల్లూరు మరియు అదనపు డీసీపీ ఏఆర్ , సత్తుపల్లి ఎస్హెచ్ఓ మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు విధులకు సత్తుపల్లి పోలీస్…
Read More...
Read More...
చర్చ : వైరా, గొల్లపూడి సర్పంచ్ శ్రీ మేడూరి రామారావు నీ సన్మానించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
గొల్లపూడి లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీ మేడూరి రామారావు వైరా MLA రాందాస్ నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిశారు, అఖండ మెజార్టీ సాధించిన సర్పంచిని శాలువాతో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో MLA మాట్లాడుతు ఈది గొప్ప విజయం…
Read More...
Read More...
చర్చ,గోదావరిఖని: మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు..
మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు..
శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం.
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికలను…
Read More...
Read More...
చర్చ : రామగిరి, రత్నాపూర్ రేణుక ఎల్లమ్మ గుడి లో దొంగతనం
రత్నాపూర్ రేణుక ఎల్లమ్మ గుడి లో దొంగతనం
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దేవాలయంలోని అమ్మవారి పైన ఉన్న అర తులం బంగార పుస్తేలు, గుండ్లు, 12 తులాల వెండి సామాగ్రి, వడ్డాణాలు, దొంగలు…
Read More...
Read More...
చర్చ : రామగిరి, రత్నాపూర్ రేణుక ఎల్లమ్మ గుడి లో దొంగతనం
రత్నాపూర్ రేణుక ఎల్లమ్మగుడిలో దొంగతనం
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దేవాలయంలోని అమ్మవారి పైన ఉన్న అర తులం బంగార పుస్తేలు, గుండ్లు, 12 తులాల వెండి సామాగ్రి, వడ్డాణాలు, దొంగలు…
Read More...
Read More...
చర్చ, రామగిరి: విటిసి లో 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు.
సింగరేణి వ్యాప్తంగా ఈనెల 8 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలను పురస్కరించుకొని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని విటిసి ని భద్రతా తనిఖీ బృందం కన్వీనర్ జి.వి.కోటిరెడ్డి, సభ్యులు పర్యటించారు. వారికి ముందుగా విటిసి…
Read More...
Read More...
చర్చ, కొత్తగూడెం క్రీడలు: రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్
ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ లోని షేక్ పేట్ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర సీనియర్స్ పురుషుల,మహిళల పోటీలకు…
Read More...
Read More...
కమాన్ పూర్: పెంచికల్ పేట్ లో కోతి దాడి..
పెంచికల్ పేట్ లో కోతి దాడి..
తీవ్రంగా గాయపడిన మహిళ..!
కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మి అనే మహిళ కోతి దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ మహిళను కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకరాగా…
Read More...
Read More...