News & Views
Monthly Archives

October 2025

చర్చ: హైదరాబాద్: దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం

సామినేని రామారావు హత్య: దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం చర్చ: హైదరాబాద్: మధిర  నియోజకవర్గ ము చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై…
Read More...

చర్చ:భద్రాచలం: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాచలంలో రన్ ఫర్ యూనిటీ….

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాచలంలో రన్ ఫర్ యూనిటీ చర్చ:భద్రాచలం: సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…
Read More...

చర్చ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ

చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం జాతీయ ఐక్యత దినోత్సవం (అక్టోబర్ 31) సందర్భంగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి 150వ జయంతి పురస్కరించుకొని, జిల్లా ఎస్పీ బి…
Read More...

చర్చ : ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య?

ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య? ఖమ్మం జిల్లా: అక్టోబర్ 31 ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు ను అత్యంత పాశవికంగా…
Read More...

చర్చ: సత్తుపల్లిలో రన్ ఫర్ యూనిటీ…

సత్తుపల్లిలో రన్ ఫర్ యూనిటీ... చర్చ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లాసత్తుపల్లి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, జాతీయ ఐక్యత దినోత్సవంను పురస్కరించుకుని నేషనల్ యూనిట్ డే లో భాగంగా కల్లూరు ఏ సి పి రఘు ఆధ్వర్యంలో…
Read More...

చర్చ: భద్రాద్రి కొత్తగూడెం: మూగజీవాలతో ప్రజల పరేషాన్‌

మూగజీవాలతో ప్రజల పరేషాన్‌ – రోడ్లపైనే ఆవులు, కోతులు, కుక్కలు చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏ ప్రధాన రహదారి వెంబడి చూసినా, లేదా ఏ వీధిలో చూసినా పశువులు, మూగజీవాలతో…
Read More...

చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక…

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక పోలీస్ వారి ఆధ్వర్యంలో 2 కే రన్ ఫర్ యూనిటీ. అశ్వారావుపేటలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ…
Read More...

చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన …..

నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన చర్చ,ములకలపల్లి; మండలంలోని మూకమామిడి ఏకలవ్య పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మూడురోజులగా నీళ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గేటు వద్దకు వచ్చి కేకలు వేస్తున్నారు. మూడు రోజుల నుంచి…
Read More...

చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా , అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళముందే నేలపాలు….…

అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళముందే నేలపాలు.... ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు... మొంథా భారీ తుఫాన్ కారణంగా బుధవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లినియోజకవర్గంలోని…
Read More...

చర్చ : సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబ సభ్యులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ…

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబ సభ్యులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ... భారత మొదటి హోం మంత్రి  సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి కుటుంబ సభ్యులను కలిశారు.
Read More...