చర్చ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంపై దిగ్భ్రాంతి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అని సోషల్ మీడియా, x ద్వారా తెలిపారు.