చర్చ, జగిత్యాల: దుర్గమ్మ ను దర్శించుకొన్న తొలి జడ్పి చైర్మన్
దుర్గమ్మ ను దర్శించుకొన్న తొలి జడ్పి చైర్మన్

దుర్గమ్మ ను దర్శించుకొన్న తొలి జడ్పి చైర్మన్
జగిత్యాల లోని గోవిందుపల్లె లో నెలకొల్పిన నవ దుర్గా పీఠంలో కార్తీక శుక్రవారమున తొలి జడ్పి చైర్మన్ దావ వసంత సురేష్ దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, పట్టణ యూత్ నాయకులు నీలి ప్రతాప్, నవ దుర్గా సేవ సమితి సభ్యులు శ్రీనయ్య, చంద్రయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు.