News & Views

చర్చ : యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో పురుగుల మందు తాగి విగ్నేష్ అనే యువకుడు ఆత్మహత్య..

.చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో పురుగుల మందు తాగి విగ్నేష్ అనే యువకుడు ఆత్మహత్య.

ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య కు పాల్పడ్డ యువకుడు.