చర్చ, రామగిరి: నూతన సర్పంచును సన్మానించిన సుందరం ఫౌండేషన్ సభ్యులు.
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పల్లె ప్రతిమ పీవీరావును ఆదివారం కమాన్ పూర్ మండలానికి చెందిన సుందరం ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కమాన్ పూర్ మాజీ ఎంపీటీసీ, సుందరం ఫౌండేషన్ ఫౌండర్ బోనాల వెంకట స్వామి పటేల్…
Read More...
Read More...