News & Views
Browsing Category

LATEST NEWS

చర్చ : ఖమ్మం జిల్లా , సత్తుపల్లి లో మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు కోనేరు నాని గారి కుటుంబ సభ్యులను…

చర్చ : ఖమ్మం జిల్లా , సత్తుపల్లి లో మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు కోనేరు నాని గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర... సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకులు కోనేరు నాని ఇటీవల గుండెపోటుతో…
Read More...

చర్చ : ఉమ్మడి ఖమ్మం జిల్లా లో రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు…

చర్చ : ఉమ్మడి జిల్లా లో రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు పట్టుబడ్డ నగదు... ఉమ్మడి జిల్లా లో రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు. పట్టుబడ్డ నగదు భద్రాద్రి…
Read More...

చర్చ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి…

చర్చ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి…
Read More...

చర్చ : కరీంనగర్ జిల్లా…

చర్చ : కరీంనగర్లో బంద్ లో భాగంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు సాధనకు బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ లో భాగంగా శనివారం ఉదయం కరీంనగర్లో పలుచోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లో…
Read More...

చర్చ : బంద్ సంపూర్ణం సహకరించిన వ్యాపార సంఘాలు అఖిల సంఘాలు.

చర్చ : బంద్ సంపూర్ణం సహకరించిన వ్యాపార సంఘాలు అఖిల సంఘాలు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ కు పూర్తిస్థాయిలో సహకారం అందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారికి, కాంగ్రెస్,…
Read More...

చర్చ : కరీంనగర్ జిల్లా …

చర్చ : కరీంనగర్ జిల్లా ... కరీంనగర్ డిసిసి అభిప్రాయసేకరణ కోఆర్డినేటర్ భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర డిసిసి కార్యాలయం కు వచ్చిన సందర్భంగా శాలువా కప్పి సన్మానించిన సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి…
Read More...

చర్చ : వైరా బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్…

చర్చ : వైరా బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్.. వైరాలో బీసీ బందులో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో పాటు పాల్గొన్న వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ పిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ రావు,వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…
Read More...

చర్చ : కార్తీక మాసంలో అన్నవరం, పంచారామాలకు సత్తుపల్లి నుండి ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు…

చర్చ : కార్తీక మాసంలో అన్నవరం, పంచారామాలకు సత్తుపల్లి నుండి ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు కరపత్రాలు విడుదల చేసిన MVI J.N. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ వి .సునీత గారు. కార్తీక మాసం సందర్భంగా సత్తుపల్లి డిపో నుండి ప్రముఖ…
Read More...

చర్చ : బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం !..

చర్చ : బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం !.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో ముస్లిం లకు స్థానం కల్పించడం పై అభ్యంతరం వ్యక్తం…
Read More...

చర్చ : హనుమకొండ జిల్లా మేపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో…

చర్చ : హనుమకొండ జిల్లా ... బీసీ లకు 42 % శాతం రిజర్వేషన్ వచ్చేదాకా పోరాటం కొనసాగిద్దాం -మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్... 42 శాతం రిజర్వేషన్ కోసం BC సంఘాలు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ బంద్ లో భాగంగా.…
Read More...