News & Views
Browsing Category

LATEST NEWS

చర్చ:రామ గిరి : సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10 వేల పెన్షన్ కోసం పోరాటం

కార్మిక సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే లక్ష్యం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండల కేంద్రమైన సెంటనరీ కాలనీలో సోమవారం సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ…
Read More...

చర్చ, రామగిరి: జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ విజేతలకు అభినందన మంథని జేఎన్టీయుహెచ్ ప్రిన్సిపాల్…

ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో వరసగా రెండవసారి గెలిచిన మంథని జేఎన్టీయూ క్రికెట్ క్రీడాకారులను సోమవారం నాడు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. బులుసు విష్ణువర్ధన్ పేరు పేరునా…
Read More...

చర్చ, పెద్దపల్లి: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

యూరియా సరఫరా పట్ల రైతులలో ఏ.ఈ.ఓ లు భరోసా కల్పించాలి యూరియా సరఫరా, యాసంగి కు సాగు నీటి సరఫరా పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్…
Read More...

చర్చ, పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా సముదాయంలో…
Read More...

చర్చ, కమాన్ పూర్: ఎప్పటి కైనా కార్యకర్త పార్టీకి సుప్రీం

 తప్పు చేస్తే నిలదీసేది కార్యకర్తనే నాడు పదేళ్లు నేడు రెండేళ్లలో ఏం చేయని దుద్దిళ్ల శ్రీధర్‌ ఎప్పుడు పైసలే గెలుస్తాయంటే మనం పోటీ చేయడమెందుకు కమాన్‌పూర్‌లో నాయకత్వం మరింత పటిష్టంగా పనిచేయాలి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట…
Read More...

చర్చ, పెద్దపల్లి: పెద్దంపేట సర్పంచ్ శ్రీనివాస్ ను సన్మానించిన- టీచర్ లింగమల్ల జ్యోతి -శంకరయ్య

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామం గ్రామ సర్పంచిగా నూతనంగా ఎన్నికైన ఆముల శ్రీనివాసు ను ఆల్ ఎంప్లాయిస్ వెల్ పర్ సొసైటీ వ్యవస్థాపకులు టీచర్ లింగమల్ల జ్యోతి- శంకరయ్య సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికవేత్త,…
Read More...

చర్చ, రామగిరి: పంచాయితీ పాలకవర్గాన్ని సన్మానించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ నూతన పాలకవర్గాన్ని సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఏం.బుర్రి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొదట సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, ఉప సర్పంచ్ భాద్రపు…
Read More...

చర్చ, కరీంనగర్: వేములవాడను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి — అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో టూరిజం శాఖపై జరిగిన చర్చలో…
Read More...

చర్చ, పాల్వంచ: 7.4 కేజీల గంజాయి పట్టివేత..

ఒరిస్సా నుంచి పాల్వంచకు బైక్‌పై తీసుక వస్తున్న 7.4 కేజీల గంజాయిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ సోమవారం పట్టుకున్నారు. పాల్వంచ పట్టణ శివారు కేశవాపురం పంచాయతీ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఎన్‌ఫోర్ప్‌మెంట్‌ టీమ్‌ ఎస్సై శ్రీహరి రావు సిబ్బంది…
Read More...

చర్చ, కొత్తగూడెం: 7.4 కేజీల గంజాయి పట్టివేత..

ఒరిస్సా నుంచి పాల్వంచకు బైక్‌పై తీసుక వస్తున్న 7.4 కేజీల గంజాయిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ సోమవారం పట్టుకున్నారు. పాల్వంచ పట్టణ శివారు కేశవాపురం పంచాయతీ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఎన్‌ఫోర్ప్‌మెంట్‌ టీమ్‌ ఎస్సై శ్రీహరి రావు…
Read More...