News & Views
Browsing Category

LATEST NEWS

చర్చ,గోదావరిఖని: స్మైల్ ప్రాజెక్టు ఆద్వర్యంలో యాచకులకు పునారావాసం…

చర్చ,గోదావరిఖని: స్మైల్ ప్రాజెక్టు ఆద్వర్యంలో యాచకులకు పునారావాసం... బిక్షాటన లేని నగరం గా రామగుండం ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె. అరుణ శ్రీ…
Read More...

చర్చ,పెద్దపల్లి: నూతన సర్పంచులకు సన్మానం..

చర్చ,పెద్దపల్లి: నూతన సర్పంచులకు సన్మానం.. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి.. నూతన సర్పంచులకు ఎమ్మెల్యే విజయరమణ రావు సూచన. కాల్వశ్రీరాంపుర్ మండలంలో మొదటి విడత ఎన్నికలలో గెలుపొందిన వివిద గ్రామాల సర్పంచులకు శుక్రవారం మండల…
Read More...

చర్చ,గోదావరిఖని: యూరియా కొరత రాకుండ చూడండి.. కేంద్రానికి లేఖ రాసిన పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ.

చర్చ,గోదావరిఖని: యూరియా కొరత రాకుండ చూడండి.. కేంద్రానికి లేఖ రాసిన పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ. రాబోయే సాగు సీజన్ లో రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలని అవసరమైన యూరియా రవాణా మరియు ఉత్పత్తి అంశాలపై శుక్రవారం కేంద్ర ఎరువుల…
Read More...

చర్చ,గోదావరిఖని: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి…

రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అంతర్గాం మండలంలో పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి గోదావరిఖని ఏసిపి ఏం రమేష్ తో కలిసి ముర్మూర్, ఎల్లంపల్లి, గోలివాడ గ్రామాలను సందర్శించారు. ప్రజలు, గ్రామ పెద్దలు, అభ్యర్థులతో సమావేశం…
Read More...

చర్చ, కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో కబ్జాకోర్లకు గుణపాఠం చెప్పాలి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి…

ప్రభుత్వ, ప్రైవేటు,అసైన్డ్ భూముల కబ్జాలతో గ్రామాల్లో అరాచకాలకు పాల్పడ్డోళ్లకు పంచాయితీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు శుక్రవారం మానకొండూర్, మండలంలోని ఊటూరు, ముంజంపల్లి,…
Read More...

చర్చ, కరీంనగర్: ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో లిఫ్ట్ సబ్ స్టేషన్ పరిశీలించిన మంత్రి అడ్లూరి…

ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో లిఫ్ట్ సబ్ స్టేషన్ పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలోని గోదావరివద్ద ఉన్న లిఫ్ట్‌కు సంబంధించిన సబ్ స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ను గుర్తుతెలియని…
Read More...

చర్చ, సత్తుపల్లి : గుడిపాడు లో పందులు స్వైర విహారం….

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఒకటో వార్డు గుడిపాడు శివారులో ఒకపక్క మిషన్ భగీరథ పైపులు లీకై ఇళ్ల మధ్యలో నీళ్లు చెరువును తలపిస్తూ ఉంటే మరోపక్క చెత్త చదారంతో పందులు స్వైర విహారం చేస్తుండడంతో కాలనీవాసులు అనారోగ్యం పాలు…
Read More...

చర్చ ముందుగానే చెప్పింది… కాకులమర్రి శ్రీలత విజయం లాంఛనమే అని…! ఓటింగ్…

చర్చ ముందుగానే చెప్పింది... కాకులమర్రి శ్రీలత విజయం లాంఛనమే అని...! ఓటింగ్ ఏకపక్షమేనని...! పరిశోధనాత్మక జర్నలిజం మా నైజం... నిజాలనిగ్గు తేల్చడమే మా ఇజం... ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ ఓటర్లు వారి…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామం లో విశ్రుత పర్యటన చేసిన డీసీసీబీ…

పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామం లో విశ్రుత పర్యటన చేసిన డీసీసీబీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ . అయన మాట్లాడితు బి ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధర్మసోత్ రమేష్ కీ కత్తేర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని మళ్ళీ రాబోయేది కెసిఆర్…
Read More...

చర్చ,గోదావరిఖని: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలి.

చర్చ,గోదావరిఖని: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలి. రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో నూతనంగా ప్రవేశపెట్టిన రెండు షిప్టుల పారిశుద్ద్య నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు )…
Read More...