News & Views
Yearly Archives

2025

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు…

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశైలం ఆలయంలో గురువారం దర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతీయులందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. "శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల…
Read More...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు వచ్చేశాయ్ – టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన ఉత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై
Read More...

భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి – లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో….…
Read More...