News & Views
Yearly Archives

2025

చర్చ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నేటి రాష్ట్ర బంద్ కు పిలిపించిన బీసీ జేఏసీ. భూపాలపల్లి డిపో ముందు బస్సులు బయటకు వెళ్లకుండా బీసీ జేఏసీ నాయకులు ఆందోళన. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా…
Read More...

చర్చ : వరంగల్ జిల్లా ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు 4 రోజుల వరుస సెలవులు….

చర్చ : వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజుల వరుస సెలవులు.. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం దీపావళి, మంగళవారం అమావాస్య సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కు వరుసగా నాలుగు రోజులు సెలవులు.. తిరిగి బుధవారం…
Read More...

చర్చ : హనుమకొండ జిల్లా…

హనుమకొండ జిల్లా పరీక్షలపై బీసీ బంద్ ప్రభావం.. నేడు కాకతీయ విశ్వవిద్యాలయంలో కొనసాగనున్న పరీక్షలు వాయిదా.. బీసీ జేఏసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్.ఎల్.బి, బీటెక్, ఎంఎస్సీ, ఐదవ కెమిస్ట్రీ,…
Read More...

చర్చ : నాగర్ కర్నూల్ జిల్లా…

.నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు బిసి జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. 42% బిసి బిల్లును వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఖండిస్తూ బీసీ సంఘాలు తెల్లవారుజామునే డిపో ముందు నిరసన దిగారు. తక్షణమే 42% బిసి బిల్లును…
Read More...

చర్చ : రాజన్న సిరిసిల్ల జిల్లా…

రాజన్న సిరిసిల్ల జిల్లా / బీసీ సంఘాల జెఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అధ్వర్యంలో ధర్నా... తెల్లవారుజామున నుండే డిపో నుండి…
Read More...

బీసీ బంద్…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న బంద్ హనుమకొండ బస్టాండ్ దగ్గర టెన్షన్ టెన్షన్ బిసి బందులో భాగంగా బస్టాండ్ కు చేరుకున్న బిఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సహా ఉద్యమకారులు డిపో వద్ద…
Read More...

దీపావళి అమావాస్య, సోమవారం రోజే అదే రోజు దీపావళి పండుగ.

దీపావళి ప్రాముఖ్యత చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణుడిని ఓడించి, 14 ఏళ్ల వనవాసం అనంతరం సీత మరియు లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చినందుకు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ…
Read More...

బీసీ బంద్ కు నా పూర్తి మద్దతు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, అక్టోబర్ 17(చర్చ): టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కొరకు 18వ తారీకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేయబోయే తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ కు…
Read More...

గంజాయి వంటి మత్తు పదార్ధాలను అరికట్టడంలో పోలీసు వారికి సహకరించండి : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం రాత్రి కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నార్కోటిక్స్ డాగ్స్ బృందాలను కూడా ఈ తనిఖీలకు ఉపయోగించారు.అనంతరం…
Read More...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పలు పాన్ షాప్ లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు " చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం " కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట పట్టణంలోని వివిధ పాన్ షాప్ లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి, నిషేధిత మత్తు పదార్థాలు ఏమైనా…
Read More...