News & Views

చర్చ : అశ్వారావుపేట , చర్చ కధనానికి స్పందన అక్రమంగా మట్టి తోలుతున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి…

చర్చ కధనానికి స్పందన అక్రమంగా మట్టి తోలుతున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలింపు. రోజురోజుకి మితిమీరుతున్న మట్టి మాఫియా ఆగడాలు మరల విజృభించాయి నిన్ననే మైనింగ్ రెవిన్యూ అధికారులు సంయుక్తంగా మట్టి…
Read More...

చర్చ : జూబ్లిహిల్స్‌లో సైలెంట్ ఓటింగే – కానీ ఎవరికి ?

చర్చ : జూబ్లిహిల్స్‌లో సైలెంట్ ఓటింగే – కానీ ఎవరికి ? జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలకు ఎక్కడ లేనంత టెన్షన్ తెచ్చి పెడుతున్నాయి. రెండు పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి .…
Read More...

చర్చ : ప్రభుత్వ సలహా దారుడిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్…

ప్రభుత్వ సలహా దారుడిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్... రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులుగా నియమితులైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిశారు. మంగళవారం హైదరాబాద్ లోని…
Read More...

చర్చ : జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఆర్గనైజింగ్ కమిటీలో ఆడువాల జ్యోతి లక్ష్మణ్…

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఆర్గనైజింగ్ కమిటీలో ఆడువాల జ్యోతి లక్ష్మణ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలెంజ్ గా తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ ప్రణాళిక లను తయారు చేస్తోంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కోసం ఆర్గనైజింగ్…
Read More...

చర్చ : ఖమ్మం జిల్లా, సత్తుపల్లి , జిల్లా అండర్ 14 కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్ట…

జిల్లా అండర్ 14 కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్ట రాగమయి. సత్తుపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14 కరాటే సెలక్షన్ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు,…
Read More...

చర్చ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది…

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.…
Read More...

చర్చ : రంగారెడ్డి బస్సు బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ గారు సానుభూతి తెలుపుతూ పిఎం ఎన్ఆర్ఎఫ్ నుండి…

పిఎం ఎన్ఆర్ఎఫ్ నుండి నష్టపరిహారం బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో…
Read More...

చర్చ : రంగారెడ్డి జిల్లా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్ళు మృతి…

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూరు కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్ళు నందిని ,సాయిప్రియ , తనుష మరణించారు. కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో  కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి.
Read More...

చర్చ : మీర్జగూడ , చేవెళ్ల , రంగారెడ్డి జిల్లా, మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత , ఎమ్మెల్యే…

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు రోడ్డు నిర్మాణ…
Read More...

చర్చ : చేవెళ్ల , రంగారెడ్డి జిల్లా, గుండెలు పగిలే ఫోటోలు…

గుండెలు పగిలే ఫోటో..! రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 24కి చేరిన మృతులసంఖ్య మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశం... అందులో తల్లి, 15 నెలల పాప మృతదేహాలను చూసి తోటి ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొనసాగుతున్న…
Read More...