Browsing Category
LATEST NEWS
చర్చ : వైరా , ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలంలో కాలనీ నాచారంలో దారుణం,కట్టుకున్న భర్తను పిల్లలను, వదిలి…
i
ఏన్కూరు మండలంలో కాలనీ నాచారంలో దారుణం కట్టుకున్న భర్తను పిల్లలను, వదిలి వేరొకరితో వెల్లిన భార్య వర్ధనిని గొడ్డలితో నరికి చంపిన భర్త రామారావు..
ఏన్కూర్ మండలం కాలనీ నాచారంలో కట్టుకున్న భర్త, పిల్లలను వదిలి వెల్లి వేరేకరితో సహాజీవనం…
Read More...
Read More...
చర్చ : సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!
ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకు వచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు కంటే.. వైఎస్సార్.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కవని చెప్పుకొచ్చారు.
ఎవరు ఏం చేసారో వివరించారు. 2017 నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న…
Read More...
Read More...
చర్చ : ముగిసిన నామినేషన్లు , జుబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్ధులు…
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా.. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు…
Read More...
Read More...
చర్చ : జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్…
జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్...
_జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది._
_ఇప్పటివరకు 2…
Read More...
Read More...
చర్చ : కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు..జారీ చేయువారు: డిపిఆర్ఓ / జోగులాంబ…
జారీ చేయువారు: డిపిఆర్ఓ / జోగులాంబ గద్వాల జిల్లా...
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:
1. జె. ఫిలోమిన్ బేబీ (64)
2. కిషోర్ (64)
3. ప్రశాంత్ (32)
4. ఆర్గా బందోపధ్యాయ (23)
5. యువన్ శంకర్ రాజా (22)
6.…
Read More...
Read More...
చర్చ : మెదక్ జిల్లా , విద్యార్థినీలను కరిచిన ఎలుకలు…
మెదక్ జిల్లా...
విద్యార్థినీలను కరిచిన ఎలుకలు,
నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షన్ లో ఎలుకల బాధ,8 మంది విద్యార్థినీలను కరచిన ఎలుకలు...
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్…
Read More...
Read More...
చర్చ : చింతకాని , ఖమ్మం జిల్లా, కోడ్ తొలగినా…. ముసుగులు తీయలే…
కోడ్ తొలగినా.... ముసుగులు తీయలే...
చింతకాని:- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను అమలులోకి తీసుకు రావడంతో అధికారులు హడావుడిగా రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసగులు వేశారు. హైకోర్టు స్టే విధించడంతో…
Read More...
Read More...
చర్చ : మంచిర్యాల జిల్లా , వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈరోజు నుండి మద్యపానం,గుడుంబా పూర్తిగా…
మంచిర్యాల జిల్లా..
వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈరోజు నుండి మద్యపానం,గుడుంబా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్వచ్ఛందంగా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా గ్రామ వేదిక తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.....
వారు మాట్లాడుతూ.. మా గ్రామంలో…
Read More...
Read More...
చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(28),…
చర్చ, సత్తుపల్లి:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(28), భర్త సలీమ్... కుటుంబ కలహాల నేపథ్యంలో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం.... ఇద్దరు కుమారులు నసీమ్(9), నయాన్(6) లకు కలుపు మందు తాపించి తాను…
Read More...
Read More...
చర్చ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను…
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి మొక్కను…
Read More...
Read More...