Browsing Category
LATEST NEWS
చర్చ:మహబూబాబాద్ :భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో…
చర్చ:మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ రైల్వేస్టేషను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ…
Read More...
Read More...
చర్చ : శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్… శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం…
శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్... శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం...
వర్షం దాటికి విరిగిపడిన కొండ చర్యలు.. మూడు షాపులు ధ్వంసం
భయభ్రాంతులకు గురైన పాతాళగంగ మెట్ల మార్గంలోని నివాసితులు.
Read More...
Read More...
చర్చ : అశ్వారావుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే సూచనలు. మొంథా తుఫాను నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు…
అశ్వారావుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే సూచనలు.
మొంథా తుఫాను నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలోని రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పంట నిల్వ కేంద్రాల వద్ద రక్షణ…
Read More...
Read More...
ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో అధికారలకు మంత్రి పోంగులేటీ పలు సూచనలు…..
భారీ వర్షాల నేపథ్యలో పాలేరు ,ఖమ్మం , భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అధికారులతో మొంత తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గత రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు…
Read More...
Read More...
చర్చ : మెంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఆదేశాల మేరకు…
మెంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వరావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు…
Read More...
Read More...
చర్చ : అశ్వారావుపేట: నారంవారిగూడెం గ్రామంలో నాలుగు కాళ్ల కోడిపుంజు
చర్చ: అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామానికి చెందిన నరదల నాగరాజు అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తన తోటలో పందెం పుంజులు పెంపకం ప్రారంభించాడు,వేరే ప్రాంతం నుండి కొని తెచ్చిన పుంజులలో ఒక పుంజుపిల్ల విచిత్రం గా…
Read More...
Read More...
చర్చ : నల్గొండ జిల్లాలో, రెండు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణాలవల్ల దేవరకొండ…
నల్గొండ జిల్లాలో రెండు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణాలవల్ల దేవరకొండ నియోజకవర్గం లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గం లో ఉన్న కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం చుట్టూ నీరు ముంచెత్తింది…
Read More...
Read More...
చర్చ, సత్తుపల్లి: మొంథా తుఫాన్ ప్రభావం – సత్తుపల్లి సింగరేణి బొగ్గు ఉత్పత్తి అంతరాయం…
మొంథా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా సత్తుపల్లి పరిధిలోని ఓపెన్కాస్ట్ (OC) బొగ్గు గనులపై తీవ్ర ప్రభావం చూపించాయి. వర్షపాతం కారణంగా గనుల్లో నీరు చేరి ఉత్పత్తి నిలిచిపోయింది.
సింగరేణి…
Read More...
Read More...
చర్చ : సింగరేణి గ్రాట్యూటీ చెల్లింపు కేసులో పురోగతి, గ్రాట్యుటీ చెల్లింపు కేసులో హైకోర్టు న్యాయవాది…
సింగరేణి గ్రాట్యూటీ చెల్లింపు కేసులో పురోగతి
గ్రాట్యుటీ చెల్లింపు కేసులో హైకోర్టు న్యాయవాది భరత్ కుమార్ మరో విజయం.
1.1.2017 నుండి 28.03.2018 మధ్య కాలంలో రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికుల తరపున గ్రాట్యుటీకి సంబంధించిన అప్పీలు…
Read More...
Read More...
చర్చ : సత్తుపల్లి , మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు…
మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు...
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం లో గల టిటిడి కల్యాణ మండపం నందు కల్లూరు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా…
Read More...
Read More...