News & Views
Yearly Archives

2025

చర్చ : కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు..జారీ చేయువారు: డిపిఆర్ఓ / జోగులాంబ…

జారీ చేయువారు: డిపిఆర్ఓ / జోగులాంబ గద్వాల జిల్లా... కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు: 1. జె. ఫిలోమిన్ బేబీ (64) 2. కిషోర్ (64) 3. ప్రశాంత్ (32) 4. ఆర్గా బందోపధ్యాయ (23) 5. యువన్ శంకర్ రాజా (22) 6.…
Read More...

చర్చ : మెదక్ జిల్లా , విద్యార్థినీలను కరిచిన ఎలుకలు…

మెదక్ జిల్లా... విద్యార్థినీలను కరిచిన ఎలుకలు, నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షన్ లో ఎలుకల బాధ,8 మంది విద్యార్థినీలను కరచిన ఎలుకలు... మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్…
Read More...

చర్చ : చింతకాని , ఖమ్మం జిల్లా, కోడ్ తొలగినా…. ముసుగులు తీయలే…

కోడ్ తొలగినా.... ముసుగులు తీయలే... చింతకాని:- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను అమలులోకి తీసుకు రావడంతో అధికారులు హడావుడిగా రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసగులు వేశారు. హైకోర్టు స్టే విధించడంతో…
Read More...

చర్చ : మంచిర్యాల జిల్లా , వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈరోజు నుండి మద్యపానం,గుడుంబా పూర్తిగా…

మంచిర్యాల జిల్లా.. వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈరోజు నుండి మద్యపానం,గుడుంబా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్వచ్ఛందంగా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా గ్రామ వేదిక తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు..... వారు మాట్లాడుతూ.. మా గ్రామంలో…
Read More...

చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(28),…

చర్చ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(28), భర్త సలీమ్‌... కుటుంబ కలహాల నేపథ్యంలో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం.... ఇద్దరు కుమారులు నసీమ్(9), నయాన్(6) లకు కలుపు మందు తాపించి తాను…
Read More...

చర్చ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను…

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి మొక్కను…
Read More...

చర్చ : హైదరాబాద్ జిల్లా, రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట…

రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట... బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు న్న కవిత…
Read More...

చర్చ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, గర్భిణికి ప్రసూతి కష్టం…పసిపాపను ఎత్తుకొని వాగు దాటుతున్న…

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ... గర్భిణికి ప్రసూతి కష్టం...పసిపాపను ఎత్తుకొని వాగు దాటుతున్న ఈఎంటీ కృష్ణ.. వాగుల అవతల, సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భి ణులకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు. పురిటినొప్పుల సమయంలో…
Read More...

చర్చ : కొనరావుపేట , రాజన్న సిరిసిల్ల జిల్లా, తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు..

తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 15 మంది పత్తి కూలీలపై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఘటన కనగర్తి సుద్దాల…
Read More...

చర్చ : కొల్లాపూర్ , నాగర్ కర్నూల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి…

కంట్రిబ్యూటర్... K.సతీష్ కుమార్ రిపోర్టర్....హరి శంకర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయం కట్టపై మొసలి సంచారం కలకలం రేపింది. దీంతో పర్యాటకులు భక్తులు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన…
Read More...