News & Views

చర్చ : తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర కు ముందు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి…

తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర కు ముందు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పింన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యమకారులకు క్షమాపణలు కోరుతున్న. అమరవీరుల కుటుంబాలకు కోటి…
Read More...

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , ప్రభుత్వ నిషేదిత గంజాయి అక్రమ రవాణా కేసులోని నిందితుడిపై…

ప్రభుత్వ నిషేదిత గంజాయి అక్రమ రవాణా కేసులలోని నిందితుడిపై పీడియాక్టు నమోదు... గంజాయి కేసుల్లోని నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడియాక్ట్ నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి జిల్లాలో పలు…
Read More...

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం  1 టౌన్ పరిధిలో గల సంత దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం  1 టౌన్ పరిధిలో గల సంత దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఇరువురికి గాయాలయ్యాయి. అటుగా వెళ్లే వారు అంబులెన్సు కి ఫోన్ చేయగా అంబులెన్స్ చేరుకొని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…
Read More...

చర్చ : హైదరాబాద్‌లోని ORR సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా, మియాపూర్ నుంచి 20 మంది ప్రయాణికులతో గుంటూరు…

హైదరాబాద్‌లోని ORR సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా. కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఆందోళనకు గురైన ప్రయాణికులు. మియాపూర్ నుంచి 20 మంది ప్రయాణికులతో గుంటూరు బయల్దేరిన నియో గో ట్రావెల్స్ బస్సు.. పెద్ద అంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి…
Read More...

చర్చ : హైదరాబాద్,బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు సల్మాన్ ఖాన్ పై కేసు…

బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు సల్మాన్ ఖాన్ పై కేసు. సరైన కారణం లేకుండా తన నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారిని నిలదీయడంతోపాటు అధికారులపై ఆరోపణలు చేసిన హెచ్‌వైసీ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు…
Read More...

చర్చ : మెదక్ జిల్లా , కుల్చారం మండలం, పోతన్‌శెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద…

మెదక్ జిల్లా.......... అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యన్ని పట్టుకున్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు... కుల్చారం మండలం, పోతన్‌శెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద, అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాల పీడీఎస్ తీసుకెళ్తున్న…
Read More...

చర్చ : యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో పురుగుల మందు తాగి విగ్నేష్ అనే…

.చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో పురుగుల మందు తాగి విగ్నేష్ అనే యువకుడు ఆత్మహత్య. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య కు పాల్పడ్డ యువకుడు.
Read More...

చర్చ : సూర్యాపేట జిల్లా , హుజూర్ నగర్ లో నాగమయ్య పుట్ట దగ్గర నాగుల చవితి సందర్భంగా మహిళా భక్తులు…

సూర్యాపేట జిల్లా....హుజూర్ నగర్ లో నాగమయ్య పుట్ట దగ్గర నాగుల చవితి సందర్భంగా మహిళా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మహిళలు నాగమయ్య పుట్టలో పాలు పోసి, కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం…
Read More...

చర్చ : వైరా , ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలంలో కాలనీ నాచారంలో దారుణం,కట్టుకున్న భర్తను పిల్లలను, వదిలి…

i  ఏన్కూరు మండలంలో కాలనీ నాచారంలో దారుణం కట్టుకున్న భర్తను పిల్లలను, వదిలి వేరొకరితో వెల్లిన భార్య  వర్ధనిని గొడ్డలితో నరికి చంపిన భర్త రామారావు.. ఏన్కూర్ మండలం కాలనీ నాచారంలో కట్టుకున్న భర్త, పిల్లలను వదిలి వెల్లి వేరేకరితో సహాజీవనం…
Read More...

చర్చ : సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!

ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకు వచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు కంటే.. వైఎస్సార్.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కవని చెప్పుకొచ్చారు. ఎవరు ఏం చేసారో వివరించారు. 2017 నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న…
Read More...