News & Views

చర్చ : కొనరావుపేట , రాజన్న సిరిసిల్ల జిల్లా, తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు..

తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 15 మంది పత్తి కూలీలపై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఘటన కనగర్తి సుద్దాల…
Read More...

చర్చ : కొల్లాపూర్ , నాగర్ కర్నూల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి…

కంట్రిబ్యూటర్... K.సతీష్ కుమార్ రిపోర్టర్....హరి శంకర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయం కట్టపై మొసలి సంచారం కలకలం రేపింది. దీంతో పర్యాటకులు భక్తులు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన…
Read More...

చర్చ : ఘోర అగ్నిప్రమాదం 25 మంది ప్రయాణికులు స్పాట్ లో మరణం, చిన్నటేకూరు,కల్లూరు మండలం,కర్నూలు…

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో బస్సు ఒక బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి…
Read More...

చర్చ : సత్తుపల్లి, ఖమ్మం జిల్లా… ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివలింగం!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో సత్తుపల్లి ఆర్టీసీ డిఎం ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో ప్రత్యేక శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సత్తుపల్లి నుంచి... అన్నవరం, పంచారామాలకు ఏర్పాటుచేసిన ప్లెక్సీలో ప్రజలకు…
Read More...

చర్చ : మర్రిగూడెంలో దారుణ హత్య – గ్రామంలో కలకలం , వాగులో పడేసిన గ్రామ పెద్ద మృతదేహం – భూ…

మర్రిగూడెంలో దారుణ హత్య – గ్రామంలో కలకలం. వాగులో పడేసిన గ్రామ పెద్ద మృతదేహం – భూ వివాదమే హత్యకు కారణమా.. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం…
Read More...

చర్చ : హైదరాబాద్ , ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద VOA లు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపిన…

ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద VOA లు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్బంగా కవిత గారు మాట్లాడుతూ.. - వీవోఏల హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని…
Read More...

చర్చ : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన, 5 కేజీల బాల భీముడికి, భద్రాచలం ఏరియా…

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన... 5 కేజీల బాల భీముడికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జన్మనిచ్చిన తల్లి రాణి... తల్లి బిడ్డ, క్షేమంగా ఉన్నారని తెలిపిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్, మరియు వైద్యులు... భద్రాద్రి…
Read More...

చర్చ : కేరళ… శబరిమలై సన్నిధిలో రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామికి…

చర్చ : కేరళ... శబరిమలై సన్నిధిలో రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పణ... కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రోజు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ , అయ్యప్ప స్వామి మాల …
Read More...

చర్చ : భద్రాచలం నుండి వెంకటాపురం ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టాలి…మంత్రి కోమటిరెడ్డి…

భద్రాచలం నుండి వెంకటాపురం ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టాలి... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సిపిఎం వినతి... భద్రాచలం నుండి వెంకటాపురం పోవు ప్రధాన రహదారి ఇసుక లారీల వల్ల గుంతలు ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్నదని…
Read More...

చర్చ : ములుగు జిల్లా ఏజెన్సీ లో వెంకటాపురం, వాజేడు మండలాల్లో హై అలర్ట్. వెంకటాపురం, వాజేడు మండలాల్లో…

ములుగు జిల్లా ఏజెన్సీ లో వెంకటాపురం, వాజేడు మండలాల్లో హై అలర్ట్. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రధాన రహదారిపై ఇరువైపులా, బ్రిడ్జిల కింద బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు. రేపు మావోయిస్టు పార్టీ బంద్…
Read More...