News & Views
Browsing Category

LATEST NEWS

చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 42 % రిజర్వేషన్స్ అమలు చేయాలి- జారే. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42 % కోసం జేఏసీ అశ్వర్యంలో బంద్ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉదయం నుండే షాపులు మూసివేయడం…
Read More...

చర్చ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో…

చర్చ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బీసీ బంద్ ఆగిపోయిన బస్సు సర్వీసులు.. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బంద్ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఉదయం నుండే బస్సులు అధికారులు ఆపివేయడం జరిగింది. ఈ బందులో కాంగ్రెస్, వామపక్షాలు పార్టీలు…
Read More...

చర్చ : షాద్ నగర్ , రంగారెడ్డి జిల్లా…

బీసీ ల రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. బిసి ల రిజర్వేషన్ డిమాండ్ న్యాయమైనదే అన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బిసి బంద్ ను చేపట్టారు. ఈ బంద్ కి అన్ని…
Read More...

చర్చ : సంగారెడ్డి జిల్లాలో…

చర్చ : సంగారెడ్డి జిల్లాలో... బిసి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు పెట్రోల్ బంక్ లు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసి ఉంచారు.ఆర్టీసీ బస్టాండ్లు డిపోల…
Read More...

చర్చ : మధిర , ఖమ్మం జిల్లా…

మధిర పట్టణంలో అఖిలపక్ష పార్టీలు,బిసి సంఘం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం సంపూర్ణం... అన్నిబిసి సంఘాలు తెల్లవారుజామునే రోడ్ల పైకి వచ్చి దుఃఖనాలు, వ్యాపార సముదాయలు ముసివేశారు, ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపారు. బిసి సంఘాలు ఇచ్చిన పిలుపు…
Read More...

చర్చ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నేటి రాష్ట్ర బంద్ కు పిలిపించిన బీసీ జేఏసీ. భూపాలపల్లి డిపో ముందు బస్సులు బయటకు వెళ్లకుండా బీసీ జేఏసీ నాయకులు ఆందోళన. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా…
Read More...

చర్చ : వరంగల్ జిల్లా ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు 4 రోజుల వరుస సెలవులు….

చర్చ : వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజుల వరుస సెలవులు.. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం దీపావళి, మంగళవారం అమావాస్య సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కు వరుసగా నాలుగు రోజులు సెలవులు.. తిరిగి బుధవారం…
Read More...

చర్చ : హనుమకొండ జిల్లా…

హనుమకొండ జిల్లా పరీక్షలపై బీసీ బంద్ ప్రభావం.. నేడు కాకతీయ విశ్వవిద్యాలయంలో కొనసాగనున్న పరీక్షలు వాయిదా.. బీసీ జేఏసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్.ఎల్.బి, బీటెక్, ఎంఎస్సీ, ఐదవ కెమిస్ట్రీ,…
Read More...

చర్చ : నాగర్ కర్నూల్ జిల్లా…

.నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు బిసి జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. 42% బిసి బిల్లును వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఖండిస్తూ బీసీ సంఘాలు తెల్లవారుజామునే డిపో ముందు నిరసన దిగారు. తక్షణమే 42% బిసి బిల్లును…
Read More...

చర్చ : రాజన్న సిరిసిల్ల జిల్లా…

రాజన్న సిరిసిల్ల జిల్లా / బీసీ సంఘాల జెఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అధ్వర్యంలో ధర్నా... తెల్లవారుజామున నుండే డిపో నుండి…
Read More...