Browsing Category
LATEST NEWS
చర్చ : హైద్రాబాద్, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.
తెలంగాణలోని ఆసిఫాబాద్ లో కనిష్టంగా 8.7 డిగ్రీలు నమోదు అయిందని వాతావరణశాఖ హైదరాబాద్ తెలిపింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముందు ముందు చలి…
Read More...
Read More...
చర్చ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం పోలింగ్ 48.24 శాతంగా నమోదు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం పోలింగ్ 48.24 శాతంగా నమోదు
పురుషుల ఓట్ల శాతం 47.59
మహిళల ఓట్ల శాతం 48.95
వివరాలు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
Read More...
Read More...
చర్చ : పాల్వంచ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డి ఎం అండ్ హెచ్ ఓ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారాం రాథోడ్
అయన ఈ రోజు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి లో వార్డ్ రూమ్ ఉన్న రోగులకు వైద్యం ఎలా అంటుంది మెడిసిన్ ఇస్తున్నారా సిబ్బంది అందుబాటులో…
Read More...
Read More...
చర్చ : గోదావరిఖని , సింగరేణి హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిభిరం…
సింగరేణి హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిభిరం..
గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 16 న హైదరాబాదు ఓమెగా హాస్పిటల్ వారి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్న ట్లు ఆర్జీ వన్ జి.యం డి.లలిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో…
Read More...
Read More...
చర్చ : గోదావరిఖని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి…
పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి....
పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజా సేవలో, నేర నిరోధక కార్యక్రమాల్లో నిమగ్నమై అధిక పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆందోళన, భద్రతా ప్రమాణాలు, మానసిక దైర్యం స్వీయ క్రమశిక్షణ, మరియు విధి…
Read More...
Read More...
*చర్చ….భద్రాచలం….విశ్రాంతి ఉద్యోగులు నిరసన*
చర్చ....భద్రాచలం....విశ్రాంతి ఉద్యోగులు నిరసన*
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సమస్యల పై అనేకసార్లు ధర్నాలు, నిరసన లు చేసినను , పెండింగ్ డి. ఏ లు, పి. ఆర్.సి నీ అమలు చేయక పోవడం, రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ,…
Read More...
Read More...
చర్చ ,పెద్దపల్లి: ఢిల్లీ పేలుళ్లకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన…
చర్చ ,పెద్దపల్లి ప్రతినిధి:
ఢిల్లీ పేలుళ్లకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన....
డిల్లీలో పేలుళ్ల కు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద బిజెపి శ్రేణులు, రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి,పాకిస్తాన్ ఉగ్రవాదుల…
Read More...
Read More...
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్లు విడుదల చేయాలి
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలి
సిసిఐ పత్తి కొనుగోలు నిబంధనలు ఎత్తివేయాలి
వరి, పత్తికి తేమ…
Read More...
Read More...
చర్చ, మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధికి వేకువజాము నుండి బక్తులు పోటెత్తారు
చర్చ, మల్యాల:
కొండగట్టు అంజన్న సన్నిధికి వేకువజాము నుండి బక్తులు పోటెత్తారు.పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని సర్వ దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఘాట్ రోడ్డుపై ఇరువైపుల…
Read More...
Read More...
చర్చ, పాల్వంచ: ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వైద్య పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
చర్చ, పాల్వంచ
ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వైద్య పరీక్షలు
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అనారోగ్య సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి స్వయంగా ఈ రోజు ఉదయం…
Read More...
Read More...