Browsing Category
LATEST NEWS
చర్చ: సత్తుపల్లిలో రన్ ఫర్ యూనిటీ…
సత్తుపల్లిలో రన్ ఫర్ యూనిటీ...
చర్చ, సత్తుపల్లి:
ఖమ్మం జిల్లాసత్తుపల్లి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, జాతీయ ఐక్యత దినోత్సవంను పురస్కరించుకుని నేషనల్ యూనిట్ డే లో భాగంగా కల్లూరు ఏ సి పి రఘు ఆధ్వర్యంలో…
Read More...
Read More...
చర్చ: భద్రాద్రి కొత్తగూడెం: మూగజీవాలతో ప్రజల పరేషాన్
మూగజీవాలతో ప్రజల పరేషాన్
– రోడ్లపైనే ఆవులు, కోతులు, కుక్కలు
చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రధాన రహదారి వెంబడి చూసినా, లేదా ఏ వీధిలో చూసినా పశువులు, మూగజీవాలతో…
Read More...
Read More...
చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక…
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక పోలీస్ వారి ఆధ్వర్యంలో 2 కే రన్ ఫర్ యూనిటీ.
అశ్వారావుపేటలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ…
Read More...
Read More...
చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన …..
నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన
చర్చ,ములకలపల్లి; మండలంలోని మూకమామిడి ఏకలవ్య పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మూడురోజులగా నీళ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గేటు వద్దకు వచ్చి కేకలు వేస్తున్నారు. మూడు రోజుల నుంచి…
Read More...
Read More...
చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా , అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళముందే నేలపాలు….…
అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళముందే నేలపాలు....
ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు...
మొంథా భారీ తుఫాన్ కారణంగా బుధవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లినియోజకవర్గంలోని…
Read More...
Read More...
చర్చ : సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబ సభ్యులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ…
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబ సభ్యులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ... భారత మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి కుటుంబ సభ్యులను కలిశారు.
Read More...
Read More...
చర్చ : మహిళల ప్రపంచ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.
మహిళల ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ కి చేరుకుంది మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. లక్ష్యసాధనలో భారత మహిళల జట్టు ఐదు…
Read More...
Read More...
చర్చ బ్యూరో : కరకగూడెం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పిడిఎస్ బియ్యం పట్టివేత
పిడిఎస్ బియ్యం పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం: మండలంలోని అక్రమంగా 20 కింటల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి…
Read More...
Read More...
చర్చ, సత్తుపల్లి , గంజాయి సరఫరా చేసి సేవించే ముగ్గురిని పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు…
గంజాయి సరఫరా చేసి సేవించే ముగ్గురిని పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు...
ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు-:
సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన పెయింటర్ కువ్వారపు సతీష్ కుమార్ వయస్సు 20 సంవత్సరాలుతండ్రి వెంకటేశ్వరరావు, 17…
Read More...
Read More...
చర్చ : అశ్వారావుపేట , జన్నారం వాగులొ వ్యాన్ ఆచూకి లభ్యం – మృతాదేహం కోసం గాలింపు….
జన్నారం వాగులొ వ్యాన్ ఆచూకి లభ్యం - మృతాదేహం కోసం గాలింపు.
నిన్న వైరా మండలం జన్నారం వాగు వద్ద కొట్టుకుపోయిన వ్యాన్ ఆచూకీ లభ్యం అయింది NDRF సిబ్బంది స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు…
Read More...
Read More...